NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 
    తదుపరి వార్తా కథనం
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 
    మా దేశంలో ఉన్న ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా

    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2023
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ నేపథ్యంలో భారతీయ జర్నిస్టులను ఒక్కొక్కరిగా ఇండియాకు పంపేస్తోంది. జూన్ రెండో వారం నాటికి చైనాలో ఒక్క భారతీయ జర్నలిస్టు మాత్రమే ఉన్నారు.

    అయితే ఇప్పుడు ఆ ఒక్క జర్నలిస్టును కూడా దేశం విడిచి వెళ్లాలని బీజింగ్ ఆదేశించింది.

    ఈ నెలలోనే దేశం విడిచి వెళ్లాలని పీటీఐ రిపోర్టర్‌ను చైనా అధికారులు ఆదేశించారు.

    రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో అతని నిష్క్రమణ ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారతదేశ మీడియా ఉనికిని తుడిచివేయనుంది.

    ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య దూరం మరింత దూరం పెరిగే అవకాశం ఉంది.

    చైనా

    ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో నలుగురు భారతీయ జర్నలిస్టులు

    ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో భారత మీడియా సంస్థలకు చెందిన నలుగురు రిపోర్టర్లు ఉన్నారు.

    హిందూస్థాన్ టైమ్స్ రిపోర్టర్ గతవారం వెళ్లిపోయారు. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి,ది హిందూ వార్తాపత్రికకు చెందిన జర్నలిస్టులకు ఏప్రిల్‌లో చైనాలో వీసా పునరుద్ధరణకు బీజింగ్ అధికారులు నిరాకరించారు.

    గతనెలలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఒక చైనీస్ జర్నలిస్ట్ మిగిలి ఉన్నారని, అతను ఇంకా వీసా పునరుద్ధరణ కోసం వేచి ఉన్నాడని చెప్పారు.

    అంతకుముందు, జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా సెంట్రల్ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల వీసా పునరుద్ధరణ దరఖాస్తులను దిల్లీ తిరస్కరించింది.

    అయితే ఈ సమస్యపై ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని భారతదేశం చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చైనా

    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా భారతదేశం
    చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే? కోవిడ్
    ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా

    తాజా వార్తలు

    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు  రెజ్లింగ్
    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025