NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!
    తదుపరి వార్తా కథనం
    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!
    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!

    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బ్యాక్టీరియా ప్రజలను హడలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్న బ్యాక్టీరియాతో ఇప్పటికే న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు మృతి చెందారు.

    ఉప్పునీటిలో, సముద్ర సంబంధిత ఆహారంలో ఈ బ్యాక్టీరియా ఉందని వైద్యులు ధ్రువీకరించారు.

    నిపుణుల వివరాల ప్రకారం కలరా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా విబ్రియో వల్నిఫికస్ సముద్ర సంబంధిత ఆహారంలో ఉంటుంది.

    ఇది మానవ శరీరంలోకి వెళ్లి వారి ప్రాణాలను తీస్తుంది. కనెక్టికట్ నగరం ప్రజారోగ్య అధికారి చెప్పిన వివరాల ప్రకారం లాంగ్ ఐలండ్ సౌండ్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ఈత కొట్టే క్రమంలో ఈ వైరస్ సోకి మరణించినట్లు తెలిపారు.

    Details

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

    మూడో వ్యక్తి రా ఆయిస్టర్స్ ను తిన్న తర్వాత జూలైలో ఈ వైరస్ సోకింది. చనిపోయిన వారి వయస్సు 60 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.

    ముఖ్యంగా రా ఆయిస్టర్స్ తినడం, ఉప్పు నీటిలో ఈతకొట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    విబ్రియో బ్యాక్టీరియా చాలా అరుదైనదని, దురదృష్టశాత్తూ అది న్యూయార్క్ ప్రాంతానికి వచ్చిందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ తెలిపారు.

    విబ్రియో వల్నిఫికస్ అనే బ్యాక్టీరియా కారణంగా చర్నానికి గాయాలై, అల్సర్లకు కారణమవుతుందని సాధ్యమైనంత త్వరగా చికిత్స పొందాలని వైద్యులు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ప్రపంచం

    తాజా

    Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు జ్యోతి మల్హోత్రా
    Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో! జీవనశైలి
    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్

    అమెరికా

    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  రక్షణ
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా  భారతదేశం
    2025లో సౌర తుఫాన్లును నేటి ఇంటర్నెట్ కాలం తట్టుకోకపోవచ్చు నాసా
    హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు హాలీవుడ్

    ప్రపంచం

    2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్  టెన్నిస్
    EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి! ఆటో మొబైల్
    మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత మణిపూర్
    దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025