NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు
    తదుపరి వార్తా కథనం
    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు
    ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు

    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోని ప్రముఖ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చెస్‌ ఏటిఎంల్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఆసరాగా తీసుకుని నిధులు తీసుకున్న కస్టమర్లపై కేసులు నమోదు చేశారు.

    ఈ ఇన్ఫినిట్‌ మనీ గ్లిచ్‌ కారణంగా ఖాతాదారులు పెద్ద మొత్తంలో చెక్కును స్వయంగా రాసుకుని, డిపాజిట్‌ చేసి, చెక్కు బౌన్స్‌ కాకముందే డబ్బులు డ్రా చేసుకున్నారు.

    హ్యూస్టన్‌, మియామీ, లాస్‌ఏంజెల్స్‌ కోర్టులలో ఇద్దరు వ్యక్తులు, రెండు వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఈ కేసుల్లో, జేపీ మోర్గాన్‌ చెస్‌ బ్యాంక్‌ వారికి ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతోపాటు, ఓవర్డ్రాఫ్ట్‌ ఫీజులు, లీగల్‌ ఖర్చులు, ఇతర నష్టాలు కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది.

    జేపీ మోర్గాన్‌ చెస్‌ తన కస్టమర్లను రక్షించడానికి, బ్యాంకింగ్‌ వ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉందన్నారు

    Details

    పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేశారు

    దొంగతనం చేసినవారిని చట్టపరంగా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని కోర్టులో స్పష్టం చేసింది.

    ఈ కేసులో, ఆగస్టు 29న ఒక వ్యక్తి తన ఖాతాలో $3,35,000 చెక్కును డిపాజిట్‌ చేసి, పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేశారు.

    అయితే చెక్కు బోగస్‌ అని నిర్ధారించిన తర్వాత కూడా అతను బ్యాంకుకు ఇంకా రూ.2,90,000 మేర తిరిగి చెల్లించాల్సి ఉంది.

    ఈ నాలుగు కేసుల్లో డిఫెండెంట్లు తీసుకున్న మొత్తం రూ. $6,60,000గా జేపీ మోర్గాన్‌ చెస్‌ లాయర్లు తెలిపారు.

    అమెరికాలో సాధారణంగా బ్యాంకులు క్లీర్డ్‌ కాకముందు మాత్రమే చెక్కు విలువలో కొంత భాగాన్ని మాత్రమే డ్రా చేసే అవకాశం ఇస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అమెరికా

    Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం నరేంద్ర మోదీ
    Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌!  డొనాల్డ్ ట్రంప్
    Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం  కమలా హారిస్‌
    Explained: ఐరన్‌ డోమ్‌ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత? ఐరన్‌ డోమ్‌

    ప్రపంచం

    Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది ఇండియా
    Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు టెలిగ్రామ్
    Sid is vicious: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత స్పోర్ట్స్
    Knife attack in Germany: బాటసారులపై దాడిచేసిన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు జర్మనీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025