NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు
    చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు

    చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 14, 2023
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం వరకు 21 మంది మరణించగా మరో ఆరుగురు అదృశ్యమైనట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

    చాంగాన్ జిల్లా శివార్లలోని లువాన్‌జెన్ టౌన్‌షిప్‌లో వీజిపింగ్ గ్రామంలో బురద జలాలు ముంచెత్తాయి. ఈ విపత్తు కారణంగా జాతీయ రహదారి పక్కన ఇళ్లు దెబ్బతిన్నాయి.భారీవర్షాల వల్ల పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది.

    వరదల నేపథ్యంలో జియాన్ నగరం వెంటనే ఆన్‌సైట్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.వరదపీడిత ప్రాంతాల్లో 980 కంటే ఎక్కువ మంది అగ్నిమాపక,పోలీసు విభాగాల సిబ్బంది సహా 14 రెస్క్యూ బృందాలను మోహరించారు.

    గ్రామంలోని రెండు ఇళ్లు,సమీపంలోని రోడ్లు, వంతెనలు, విద్యుత్తు సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చైనాలో బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి

    21 people were killed and 6 others injured as a result of #mudslides as a result of heavy rains in northwestern #Shaanxi province #China#ChinaNews #China #weather #North #RainyDaysByV pic.twitter.com/p8QLgLRAdK

    — Ratnesh Mishra 🇮🇳 (@Ratnesh_speaks) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చైనా

    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025