NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
    తదుపరి వార్తా కథనం
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

    ఇంగ్లండ్‌లోని ఛారిటీ కమిషన్‌లో నమోదైన శ్రీ జగన్నాథ సొసైటీ వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.

    ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే, లండన్‌లో ఇదే మొదటి జగన్నాథుడి కోవెల అవుతుంది.

    లండన్

    'ఫిన్‌నెస్ట్' గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు బిశ్వనాథ్ పట్నాయక్ భారీ విరాళం

    లండన్‌లో శ్రీ జగన్నాథ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన మొదటి శ్రీ జగన్నాథ కన్వెన్షన్‌లో ప్రముఖ వ్యాపార వేత్త బిశ్వనాథ్ పట్నాయక్ ఆలయ నిర్మాణానికి 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

    బిశ్వనాథ్ పట్నాయక్ 'ఫిన్‌నెస్ట్' గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు. 'ఫిన్‌నెస్ట్' కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కర్‌ కూడా తన వంతు సాయం ప్రకటించారు.

    శ్రీ జగన్నాథ మందిర్ లండన్ అని పిలవబడే కొత్త ఆలయం 15 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి 'ఫిన్‌నెస్ట్' కంపెనీ 7 మిలియన్ ఫౌండ్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరుణ్ కార్ వెల్లడించారు.

    మందిర్ నిర్మాణానికి అనుమతిని పొందేందుకు స్థానిక ప్రభుత్వ మండలికి ముందస్తు ప్రణాళిక దరఖాస్తును సమర్పించినట్లు శ్రీ జగన్నాథ సొసైటీ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    ఇంగ్లండ్
    తాజా వార్తలు

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    ఇంగ్లండ్

    శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ క్రికెట్
    బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం! బ్రిటిష్ వర్జిన్ దీవులు
    27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం క్రికెట్
    సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్ క్రికెట్

    తాజా వార్తలు

    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్  పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025