NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి 
    Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి

    Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2024
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈజిప్టు రాజధానికి వెలుపల నైలు నదిలో రోజువారీ కూలీలను తీసుకెళ్తున్న ఫెర్రీ బోటు మునిగిపోయింది.

    అందులో ఉన్న 15 మందిలో కనీసం 10 మంది మరణించారని అధికారులు సోమవారం తెలిపారు.

    ప్రాణాలతో బయటపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    మునిగిపోవడానికి గల కారణాలను వెంటనే స్పష్టం చేయలేదు. మరణించిన వారి కుటుంబానికి 200,000 ఈజిప్షియన్ పౌండ్లు (సుమారు $6,466), గాయపడిన ఐదుగురిలో ఒక్కొక్కరికి 20,000 ($646) నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

    Details 

    నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో తరచుగా ప్రమాదాలు 

    గ్రేటర్ కైరోను ఏర్పాటు చేస్తున్న మూడు ప్రావిన్సులలో ఒకటైన గిజాలోని మోన్‌షాట్ ఎల్-కనాటర్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది.

    నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో బోటు ,రైల్వే,రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.

    2022లో ఒక చిన్న ట్రక్కు ఫెర్రీ నుండి జారిపడి నైలు నదిలో పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా,ఎనిమిది మంది తప్పిపోయారు.

    2015 లో నైలు నదిలో ప్రయాణీకుల పడవ, స్కౌ మధ్య ఢీకొన్న ప్రమాదంలో 35 మంది మరణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈజిప్ట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఈజిప్ట్

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు నరేంద్ర మోదీ
    'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం  నరేంద్ర మోదీ
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ప్రధాన మంత్రి
    ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి  పాలస్తీనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025