NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు
    తదుపరి వార్తా కథనం
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

    వ్రాసిన వారు Stalin
    Jun 28, 2023
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

    ఈ సందర్భంగా పలు వ్యూహాత్మక ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీ- ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్-సీసీ మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పలు ఒప్పందాలు జరిగాయి.

    తాజా ఒప్పందాలతో అరబ్ ప్రపంచంలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందనే చెప్పాలి.

    అరబ్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో ప్రధాని మోదీ పర్యటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నది.

    1997లో అప్పటి ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ తర్వాత ఈజిప్టులో భారత ప్రధాని చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే.

    మోదీ

    ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ 90ఏళ్లుగా ఈజిప్ట్‌ను పట్టిపీడిస్తోంది: అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్- సీసీ

    మిడిల్ ఈస్ట్ దేశాల్లో 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంఘంతో పాటు దాని రాడికల్ అనుబంధ సంఘాలను అణిచివేసేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు సీసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

    ఈ క్రమంలో మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం- ఈజిప్ట్ పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

    సౌదీ అరేబియా, యూఏఈ కూడా ముస్లిం బ్రదర్‌హుడ్‌ను నిషేధించాయి. దాని అనుబంధ సంస్థలను తీవ్రవాద గ్రూపులుగా ప్రకటించాయి.

    ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ 90 ఏళ్లుగా ఈజిప్టును పట్టిపీడిస్తోందని అధ్యక్షుడు సీసీ అనేక సార్లు వ్యాఖ్యానించారు.

    బ్రదర్‌హుడ్ వంటి గ్రూపులు దేశంలో అలజడులను సృష్టిస్తున్నాయని, లక్షలాది మంది శరణార్థులను, తరతరాలుగా తీవ్రవాదులను సృష్టిస్తున్నట్లు చెప్పారు.

    విశాల ఈజిప్టు ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లేలా చూడొద్దని మతపరమైన తీవ్రవాదులను ఈజిప్ట్ అధ్యక్షుడు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈజిప్ట్
    భారతదేశం
    ఉగ్రవాదులు
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఈజిప్ట్

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు నరేంద్ర మోదీ
    'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం  నరేంద్ర మోదీ

    భారతదేశం

    ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్  సాఫ్ట్ వేర్
    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  జమ్మూ
    వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు భారతదేశం

    ఉగ్రవాదులు

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు  అంతరిక్షం
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ నైరుతి రుతుపవనాలు
    పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు జనసేన
    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025