ఈజిప్ట్: వార్తలు

Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి 

ఈజిప్టు రాజధానికి వెలుపల నైలు నదిలో రోజువారీ కూలీలను తీసుకెళ్తున్న ఫెర్రీ బోటు మునిగిపోయింది.

13 Dec 2023

హమాస్

Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది.

30 Oct 2023

హమాస్

గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ 

ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.

19 Oct 2023

అమెరికా

గాజాలో ఆస్పత్రి దాడుల బాధితులకు అమెరికా, ఈజిప్ట్ సాయం.. చొరవ తీసుకున్న జో బైడెన్

హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జనం తమ ఆవాసాలను కోల్పోయి బిక్కు బిక్కుమంటున్నారు.

ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి 

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు.

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 

ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.