NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Red Sea tourist boat: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు 
    తదుపరి వార్తా కథనం
    Red Sea tourist boat: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు 
    ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు

    Red Sea tourist boat: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    08:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంఘటన కలకలం రేపింది.

    ఈజిప్టు తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

    వీరిలో 31 మంది పర్యాటకులు కాగా, 13 మంది సిబ్బంది అని అధికారులు తెలిపారు.

    రెడ్‌సీ గవర్నరేట్ ప్రకారం, ఈ ప్రమాదం నుంచి 28 మందిని రక్షించగలిగారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు.

    వివరాలు 

    బోటును గట్టిగా ఢీకొట్టిన భారీ అల 

    బోటు సముద్రంలో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన భారీ అల బోటును గట్టిగా ఢీకొట్టిందని, అందువల్లే బోటు మునిగిపోయిందని అధికారులు వివరించారు.

    అల తాకిన సమయంలో, కొంతమంది ప్రయాణికులు తమ క్యాబిన్లలో ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం లేకుండా చిక్కుకుపోయారని సమాచారం.

    గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈజిప్ట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఈజిప్ట్

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు నరేంద్ర మోదీ
    'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం  నరేంద్ర మోదీ
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ప్రధాన మంత్రి
    ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి  తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025