NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం
    తదుపరి వార్తా కథనం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం
    బ్రిక్స్ విస్తరణపై చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం

    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 28, 2023
    12:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

    ఇండోనేషియాతో పాటు సౌదీఅరేబియాల దేశాలను కూటమిలో చేర్చేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆయా దేశాలతో బ్రిక్స్ ను విస్తరించడం ద్వారా బలాన్ని పెంచుకుని మరింత బలపడేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ ను విస్తరించాలని డ్రాగన్ భావిస్తోంది.తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ప్రక్రియలో భాగంగా చైనా ఒంటెద్దు పోకడలు పోతోందని బ్రిక్స్ ఇతర దేశాలు భావిస్తున్నాయి.

    ఈ మేరకు భారత్, బ్రెజిల్ డ్రాగన్ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నాయి.ఇప్పటికే ఈ కూటమికి చాలా దేశాల నుంచి సభ్యత్వం కోసం అప్లికేషన్లు అందాయి.

    DETAILS

    విస్తరణ కోసం చైనా పదేపదే లాబీయింగ్

    ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సమ్మిట్ అగ్రదేశం అమెరికా(USA), యూరోపియన్ యూనియన్‌(EU)లకు ప్రత్యాహ్నయ శక్తిగా మారనుందని పశ్చిమ దేశాల్లో(WESTERN COUNTRIES) ఆందోళనల నెలకొన్నట్లు సమాచారం.

    అంతర్జాతీయ సమస్యలు,బ్రిక్స్ దేశాల మధ్య సహకారం సహా ఇతర ఆర్థిక, వాణిజ్య అవసరాలపై వచ్చే నెల ఆగస్టు 22-24 మధ్య దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శిఖరాగ్ర సమావేశం జరగనుంది.

    ఇందుకు సంబంధించి ఇప్పటికే సభ్య దేశాలు ఇటీవలే సన్నాహక సదస్సులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు సభ్యత్వం విస్తరణ కోసం చైనా పదేపదే లాబీయింగ్ చేసిందని అక్కడి అధికారులు తెలిపారు.

    ఇప్పటికే ఉత్తరఆఫ్రికాలోని అల్జీరియా తమను కూటమిలో చేర్చాలని, ఈ మేరకు 1.5 బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకులో షేర్‌ హోల్డర్‌ సభ్యుడిగా చేరతామని ఆర్జి పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    బ్రిక్స్ సమ్మిట్
    చైనా
    బ్రెజిల్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    బ్రిక్స్ సమ్మిట్

    బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చైనా

    చైనా

    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025