NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
    తదుపరి వార్తా కథనం
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.

    ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పింది. ఈ పోరాటానికి గానూ ఆమె నోబెల్ శాంతి అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.

    గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

    మానవ హక్కులు, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా నార్గిస్ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం అమె జైల్లో ఉన్నారు.

    నార్గిస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు వార్తపత్రికల్లో కాలమిస్ట్‌గా పనిచేసింది.

    Details

    13 సార్లు అరెస్టు అయిన నార్గెస్

    హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో నార్గిస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు.

    1998 ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తొలిసారి అరెస్టెయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించింది.

    తర్వాత డీహెచ్ఆర్‌సీ‌లో చేరడంతో ఆమె మరోసారి అరెస్టు అయింది.

    ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమాన్ని ప్రారంభించారు.

    ఇక 2022 సెప్టెంబరులో హిజాబ్ ధరించనందుకు మాసా పోలీసుల కస్టడీలో గాయపడి మరణించింది.

    ఆ సమయంలో నార్గిస్ చేసిన ఉద్యమం ఇప్పటికీ గుర్తిండిపోయింది. ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్
    ఇండియా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి ప్రపంచం
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు

    ఇండియా

    రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత ద్రౌపది ముర్ము
    'ఓవర్ వెయిట్‌' లో మార్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు.. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగు మోర్గాన్ స్టాన్లీ
    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే! కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025