ఉత్తర మాలి: వార్తలు

ఉత్తరమాలిలో పడవ, సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి.. 64 మంది మృతి 

ఉత్తర మాలిలోని నైజర్ నదిపై గురువారం ఆర్మీ బేస్, ప్రయాణీకుల పడవపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 64 మంది మరణించారని మాలియన్ అధికారి ఒకరు తెలిపారు.