NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
    పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం

    Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 20, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు, పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

    ఈ ఘటనలో 18 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పిండి భట్టాయన్ ప్రాంతంలో అదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    కరాచీ నుంచి ఇస్తామాబాద్ కు వెళ్తున్న ఓ బస్సు, ఆగి ఉన్న వ్యాన్ ను ఢీకొట్టింది.

    వ్యాన్ లో ఇంధన ట్యాంక్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫలితంగా రెండు వాహనాల్లోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు.

    Details

    దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం  

    మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులకు కూడా ఉన్నారు. కొంతమంది బస్సు కిటికీల నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

    పాకిస్తాన్ లో రోడ్డు ప్రమాదంపై పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోసిన్ నక్వి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    పంజాబ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పాకిస్థాన్

    వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి వన్డే వరల్డ్ కప్ 2023
    దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష టీమిండియా
    భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు టీమిండియా
    పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం ప్రపంచం

    పంజాబ్

    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ
    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ ఖలిస్థానీ
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు ఖలిస్థానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025