NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 
    పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం

    పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 

    వ్రాసిన వారు Stalin
    Sep 06, 2023
    06:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో నపడించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు.

    పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 45మంది మహిళా టీచర్లపై అత్యాచారం చేసి చివరికి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్ కరాచీలోని గుల్షన్-ఏ-హదీద్‌లో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.

    ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ మెమన్ మొత్తం 45మందికి పైగా మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.

    టీచర్లపై అత్యాచారం చేసిన తర్వాత ఆ వీడియో రికార్డు ఆయిన సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు.

    సీసీటీవీ వీడియో రికార్డర్‌తో పాటు, ఇర్ఫాన్ ఫోన్ నుంచి దాదాపు 25 వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సీసీటీవీ వీడియోలు చూపించి ప్రిన్సిపాల్ బ్లాక్ మెయిల్

    Pakistan: The principal of a school in Karachi raped more than 45 women

    Most of the victims used to blackmail school teacher, principal with CCTV footage#Pakistan | Pakistan Rapist Principal Arrested pic.twitter.com/MZ430vZ0EU

    — News Mic (@newsmicofficial) September 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    అత్యాచారం
    ఉపాధ్యాయులు
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పాకిస్థాన్

    SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్  శ్రీలంక
    సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్ సీమా గులాం హైదర్
    కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ భారతదేశం
    మరోసారి విషం కక్కిన పాక్.. మాదకదవ్య్రాల సరఫరాలపై పాక్ సంచనల విషయాలు ప్రపంచం

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    ఉపాధ్యాయులు

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన ఆంధ్రప్రదేశ్
    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   తెలంగాణ

    తాజా వార్తలు

    2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు  ఎలక్ట్రిక్ వాహనాలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్  ఎం.కె. స్టాలిన్
    ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్  ఇండిగో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025