NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన
    పుతిన్ రావట్లేదని ప్రకటన

    జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 25, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్టాత్మకంగా జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్‌ గైర్హాజరు కానున్నారు. భారత్‌ అధ్యక్షతన సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగబోయే ఈ సదస్సుకు ఆయన హాజరుకావట్లేదని రష్యా ప్రకటన చేసింది.

    తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జీ-20 సమావేశాలకు హాజరుకాబోరని అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ శుక్రవారం ధ్రువీకరించారు.

    ప్రస్తుతం పుతిన్‌ కు భారత్‌లో పర్యటించేందుకు ఎటువంటి ప్రణాళికలు లేవని,తమ దృష్టి అంతా ప్రత్యేక సైనిక చర్యపైనే కేంద్రీకరించినట్లు ఆయన వెల్లడించారు.

    బ్రిటన్,అమెరికా, చైనా,ఈయూ,ఇటలీ, జపాన్, జర్మనీ లాంటి బలమైన దేశాలతో కూడిన సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది.

    మరో 15 రోజుల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సుకు భారత్ చిరకాల మిత్ర దేశం రష్యా హాజరుకాకపోవడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్‌ గైర్హాజరు

    Russian President Vladimir Putin has no plan to attend the G20 Summit in India in person, reports Reuters quoting the Kremlin.

    (file photo) pic.twitter.com/0UyKqGPNc7

    — ANI (@ANI) August 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా
    భారతదేశం
    జీ20 సమావేశం

    తాజా

    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్

    రష్యా

    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా జో బైడెన్
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య హత్య
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా వీసాలు

    భారతదేశం

    దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ ఐఎండీ
    బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం
    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు పాకిస్థాన్
    రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  తాజా వార్తలు
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025