NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం
    గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం

    Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    May 15, 2024
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐక్యరాజ్య సమితి (U.N )తరపున గాజాలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన మాజీ కల్నల్ మహారాష్ట్ర వాసి 46 ఏళ్ల వైభవ్ అనిల్ కాలే రఫా వెళుతుండగా బాంబు దాడిలో సోమవారం మృత్యువాత పడ్డారు.

    ఇజ్రాయిల్ - హమాస్ నడుమ గత ఏడు నెలలుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

    ఇజ్రాయిల్ రఫా పై నిరంతరం కాల్పులు జరుపుతుంది. హమాస్- ఇజ్రాయిల్ పై జరిపిన దాడులకు ప్రతీకారంగా జరుపుతున్న మారణకాండగా అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ అంగీకరించటం లేదు.

    ఇప్పటి వరకు 35 వేలకు పైగా పాలస్తీనా వాసులు, 12 వందల మంది ఇజ్రాయిల్ పౌరులు చని పోయారు.

    Details 

    యూరోపియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

    భారతీయ కార్మికుడు విధుల్లో భాగంగా రఫా వెళుతుండగా వాహనంపై బాంబు దాడి జరిగి చని పోయాడని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు సువెలిన్ తెలిపారు.

    తీవ్రంగా గాయపడిన అతనిని ఉత్తర గాజాలోని యూరోపియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.

    ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి టుడ్రూస్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ పడే కార్యక్రమాల్లో పర్యవేక్షక బాధ్యతలో వున్న వ్యక్తి దుర్మరణం బాధాకరమన్నారు.

    కేవలం ఓ వారం వ్యవధిలో ఇటువంటి సంఘటన జరగటం విచారకరమన్నారు.

    Details 

    స్వాతంత్ర్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసిన  ఇజ్రాయిల్ 

    కాగా హమాస్ ను పూర్తిగా నిర్మూలించటం ఇజ్రాయిల్ సాధ్యం కాదనే అమెరికా సహాయక డిప్యూటీ సెక్రటరీ కె. కాంపె బెల్ అభిప్రాయంగా ఉంది.

    ఇదిలా ఉంటే తమ 76 వ స్వాతంత్ర్ర దినోత్సవ వేడుకలను ఇజ్రాయిల్ రద్దు చేసింది. ఎప్పు డూ జరిపే టార్చ్ మార్చ్ ఫాస్ట్ ను ఉపసంహరించుకుంది.

    ఈ టార్చ్ మార్చ్ ఫాస్ట్ ఆ దేశ టివిలో ప్రత్యక్ష ప్రసారం చేయటం ఆనవాయితీగా ఉంది.

    అయితే కొంతమంది తమ పౌరులు ఇప్పటికీ హమాస్ చెరలో బందీలుకు మద్దతుగా అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ప్రపంచం

    భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు స్పోర్ట్స్
    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి! అమెరికా
    ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు ఇంగ్లండ్
    ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025