NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 
    తదుపరి వార్తా కథనం
    మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 
    మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక

    మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 

    వ్రాసిన వారు Stalin
    Sep 26, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.

    చైనా పరిశోధన నౌక జియాన్ -6 అక్టోబర్‌లో శ్రీలంకను సందర్శించేందుకు అనుమతి కోరింది.

    దక్షిణ భారత భద్రతతో పాటు ముఖ్యమైన అంశాలను చైనా పర్యవేక్షించే ప్రమాదం ఉందని శ్రీలంక ఎదుట భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు అనుమతి ఇవ్వొద్దని శ్రీలంకను కోరింది.

    దీనిపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ చాబ్రీ స్పందించారు. చైనా నౌకకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు.

    దీనిపై తమ మిత్రదేశాలతో మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తమ ప్రాంతాన్ని శాంతియుతంగా ఉంచేందుకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శ్రీలంక విదేశాంగ మంత్రి ఇంటర్వ్యూ

    #WATCH | New York: On the Chinese research vessel to be docked in October and India's security concern, Sri Lanka’s Foreign Minister Ali Sabry says "There is a conversation going on for some period of time. India has expressed its concern regarding this. We have now come out with… pic.twitter.com/LoGhRdofFH

    — ANI (@ANI) September 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    చైనా
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    శ్రీలంక

    సిరీస్ ఓటమితో వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని శ్రీలంక క్రికెట్
    NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్ క్రికెట్
    ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ  క్రికెట్
    ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్ క్రికెట్

    చైనా

    China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా అంతరిక్షం
    BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాలు
    Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత  తుపాను
    Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే'  రియల్ ఎస్టేట్

    భారతదేశం

    ఇండియా-భారత్: పాత పేర్లు మార్చుకుని కొత్త పేర్లు పెట్టుకున్న దేశాలు  లైఫ్-స్టైల్
    ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఆసియాన్-భారత్ సదస్సులో కీలక ప్రసంగం  ఇండోనేషియా
    G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం దిల్లీ
    అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత  కేంద్ర ప్రభుత్వం

    తాజా వార్తలు

    ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ  ఆకాశ ఎయిర్
    మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం  అజర్‌బైజాన్
    Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025