NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి

    Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్రామీ తుపాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది.

    ఈ ఏడాది ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ తుపాను వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 130 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

    ఈ విధ్వంసంలో చిక్కుకున్న ప్రజలను త్వరితంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ పేర్కొన్నారు.

    శుక్రవారం జరిగిన ఘటనల్లో, తుఫాను కారణంగా జరిగిన తీవ్ర వరదలు, కొండచరియలు విరిగిపోయి 41 మంది మరణించారు ఇప్పటికీ గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    Details

    రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది

    కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.

    అధ్యక్షుడు మార్కోస్, మనీలాకు దక్షిణ దిశలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాన్ని పరిశీలించారు.

    తుఫాను తీవ్రమైన వర్షాలను కురిపించిన కారణంగా, కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లో 1 నుంచి 2 నెలల వర్షం కురిసింది. ఈ వర్షాలు వరద నియంత్రణ వ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.

    ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలలో నిమగ్నమై ఉంది. కానీ అనేక ప్రాంతాలు ఇంకా వరదలో మునిగిపోయాయి.

    Details

    సామగ్రిని పంపిణీ చేయడానికి ఆటంకాలు

    తద్వారా సహాయక సామగ్రిని పంపిణీ చేయడంలో పలు ఆటంకాలు ఏర్పడ్డాయి.

    మార్కోస్, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు పెద్ద వరద నియంత్రణ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వానికి యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ తుఫాను దాదాపు 5 మిలియన్ మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది.

    2013లో వచ్చిన టైఫూన్ హైయాన్ అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫానులలో ఒకటిగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల 7,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    ప్రపంచం

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    తుపాను

    అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి  అంతరిక్షం
    నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు  గుజరాత్
    బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు గుజరాత్
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం  దిల్లీ

    ప్రపంచం

    Thailand PM : థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు థాయిలాండ్
    China: హైట్ పెరగడానికి ఆపరేషన్ చేశారు.. కానీ నడవలేకపోయారు  చైనా
    Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది ఇండియా
    Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు టెలిగ్రామ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025