
X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ మరోసారి ప్రకటించేశారు. కొంతకాలంగా 'X'లో మస్క్, భారీ మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
ట్విట్టర్ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ టెస్లా కార్లను పరిశీలించేందుకు ఆ ప్లాంట్ కు వెళ్లాకు.
ఈ భేటీలో కీలక అంశాలపై మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ను వాడుకోవాలంటే, ప్రతినెలా కొంత డబ్బును చెల్లించాలని సూచిస్తున్నారు.
ఈ మేరకు మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు మస్క్ చెప్పారు. ఎక్స్లో ఉన్న బాట్స్ సమస్యకు ఇదే పరిష్కారమని మస్క్ అన్నారు. నెలవారీ రుసుం చెల్లింపులతో బాట్స్ ను తగ్గించుకోవచ్చన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎలాన్ మస్క్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ
Prime Minister Benjamin Netanyahu went to the Tesla factory and took a tour with Elon Musk. They even went for a ride in the Cybertruck. 🤍 @elonmusk
— Dima Zeniuk (@DimaZeniuk) September 18, 2023
🎥 @ElectricIsraeli pic.twitter.com/JYpKHLGLn2