NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
    తదుపరి వార్తా కథనం
    Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
    కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు

    Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 27, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.

    తాజాగా ఆ కంపెనీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

    కియా సెల్టోస్, కేరెన్స్ ధరలను అక్టోబర్ 1 నుంచి పెంచుతున్నట్లు కియా కంపెనీ స్పష్టం చేసింది. కియా సెల్టోస్ పై 2శాతం, కేరెన్స్ ఎంపీవీపై 5శాతం వరకు పెంచారు.

    కొత్త సెల్టోస్ ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో రూ. 10.89 లక్షల నుండి రూ. 19.99 లక్షల ధరతో విడుదల చేసింది.

    రెండు నెలల్లోనే ఈ కారుకు 50 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి.

    Details

    కియా కార్ల ధరలను పెంచడం ఇది రెండో సారి

    కేరెన్స్ చివరిసారిగా మార్చి 2023లో ధరను పెంచింది. కియా కేరెన్స్ ధరలను 5శాతం వరకు పెంచడంతో వేరియంట్స్ ఆధారంగా రూ.10వేల నుండి నుండి రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

    హ్యుందాయ్ అల్కాజార్, మారుతి XL6, టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి ఎర్టిగా వంటి వాటితో కేరెన్స్ పోటీపడనుంది.

    కియా సెల్టోస్, కేరెన్స్ ధరలను పెంచుతున్నప్పటికీ, ఈ కార్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

    అయితే, ఎంట్రీ లెవల్ మోడల్ కారు సొనెట్ ధర పెంచడం లేదని కియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కియా మోటర్స్
    ఆటో మొబైల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కియా మోటర్స్

    కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్
    Kia Seltos: కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్స్ ఆటో మొబైల్
    Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు ధర
    Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు! ధర
    హోండా హార్నెట్ 2.0 మోడల్ వచ్చేసింది.. అపాచీ ఆర్టీఆర్ 180తో సైసై ఆటోమొబైల్స్
    Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్! రాయల్ ఎన్‌ఫీల్డ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025