NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
    తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం

    BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 16, 2023
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాల (ఈవీ) సెగ్మెంట్​కు భారీ డిమాండ్​ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు ​అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

    ఈ నేపథ్యంలోనే చైనా దిగ్గజ ఆటో​మోబైల్ ఫ్యాక్టరీ బీవైడీ (BYD), తెలంగాణను పెట్టుబడి కేంద్రంగా ఎంచుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. దేశంలోనే అతిపెద్ద ఈవీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

    మేఘా ఇంజినీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ (MEIL​)సంస్థతో కలిసి సంయుక్తంగా ఒక బిలియన్​ డాలర్లు (భారత కరెన్సీ మేరకు రూ. 8 వేల కోట్ల) పెట్టుబడులతో ప్లాంట్ ఏర్పాటుకు బీవైడీ ఉవ్విళ్లూరుతోంది.

    బీవైడీ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు.

    DETAILS

     బీవైడీకి కేంద్రం అనుమతి కష్టమే అంటున్న నిపుణులు  

    చైనాతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో బీవైడీ ప్రతిపాదనలకు కేంద్రం అనుమతించేందుకు అవకాశాలు తక్కువేనని మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.

    చైనా కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెడితే అధిపత్యం ప్రదర్శించే ప్రమాదం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

    మరోవైపు ఎంఈఐఎల్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్​టెక్​ కంపెనీ ఎలక్ట్రిక్​ బస్సుల ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ వాహనాలు
    చైనా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎలక్ట్రిక్ వాహనాలు

    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్ ఆటో మొబైల్
    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు బి ఎం డబ్ల్యూ

    చైనా

    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా ఆర్మీ
    చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం అంతర్జాతీయం
    హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350 ఆటో మొబైల్
    కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్ అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025