English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది
    తదుపరి వార్తా కథనం
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది
    2023 చివరి నాటికి 5G మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా

    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 19, 2023
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.

    భారతీయ నగరాల్లో 5G సేవలను వేగంగా ప్రవేశపెట్టడం, వినియోగదారుల ఆసక్తి పెరగడం ఈ వృద్ధికి కారణాలని నివేదిక చెప్తుంది.

    5G స్మార్ట్‌ఫోన్‌లు 2020 నుండి భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, 5G స్పెక్ట్రమ్ వేలం తరువాత 5G హ్యాండ్‌సెట్‌ల రవాణా పెరిగింది.

    దేశంలోని రెండు ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో నగరాల్లో 5G సేవలను విస్తరించడం మొదలుపెట్టాయి.

    ఫోన్

    ఈ ఏడాది విడుదలైన 75% శాతం ఫోన్లు 5G సామర్ధ్యంతో పనిచేస్తాయి

    2020లో ప్రవేశపెట్టినప్పటి నుండి 5G స్మార్ట్‌ఫోన్‌లు 13 రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది భారత్‌లో దాదాపు 100 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. 2023లో కొత్తగా ప్రవేశపెట్టిన 75% స్మార్ట్‌ఫోన్‌లు 5G సామర్థ్యంతో ఉంటాయని నివేదిక తెలిపింది.

    5G బ్రాడ్‌బ్యాండ్ కారణంగా 2020 నుండి 2026 మధ్యకాలంలో భారతదేశం డేటా వినియోగం 29% పెరుగుతుందని GlobalData గత సంవత్సరం మరో నివేదిక సమర్పించింది. అదే సమయంలో, డేటా ఆదాయం కూడా 67% పెరుగుతుంది. అయితే, భారతీయ వినియోగదారులు 5Gని ఎంతమేరకు ఉపయోగిస్తారనే విషయంపై ఈ నివేదిక సందేహాన్ని వ్యక్తం చేసింది.

    ఈ నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని మొబైల్ సబ్‌స్క్రైబర్‌లలో 27% మంది మాత్రమే 5Gని ఉపయోగించే అవకాశం ఉంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    టెలికాం సంస్థ
    ఆదాయం
    టెక్నాలజీ

    తాజా

    Donald Trump: కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్‌ కీలక ప్రకటన డొనాల్డ్ ట్రంప్
    Milk: వేసవిలో వేడి పాలు vs చల్లటి పాలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసుకోండి! పాలు
    Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు! కాంగ్రెస్
    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ధర
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    టెక్నాలజీ

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    టాప్ లో ఉండాల్సింది ఏది? BMW 7 సిరీస్ v/s మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ భారతదేశం
    జనవరి 9న వచ్చే Free Fire MAX కోడ్‌ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025