NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
    ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

    Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2024
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోసాఫ్ట్‌లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు.

    లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్‌తో జరిగిన చర్చలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.

    కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల పని వాతావరణంలో వచ్చిన మార్పులొచ్చాయన్నారు. రిమోట్ వర్క్ సవాళ్ల కారణంగా ఉత్పాదకత సమస్యలు తలెత్తుతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.

    85 శాతం మేనేజర్లు తమ ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని భావిస్తున్నారని, మరోవైపు 85 శాతం ఉద్యోగులు తాము ఎక్కువ పని చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు.

    Details

    ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవాలి

    ఈ విభేదాన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై కంపెనీ దృష్టి పెట్టిందన్నారు.

    సమస్యలను అధిగమించడానికి నాయకత్వం కీలకమని, నాయకులు వారి లక్ష్యాలను ఎలాగు సాధించాలన్న విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమని నాదెళ్ల హితవు పలికారు.

    నైపుణ్యాలను క్రమంగా పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యమని, ఈ క్రమంలో శక్తివంతమైన నాయకుల అవసరం ఉందని సత్య నాదెళ్ల హితవు పలికారు.

    ప్రపంచంలో మారుతున్న పరిణామాలను అనుసరించి కొత్త మార్గాలు అవలంభించడం, ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడం కీలకమని ఆయన చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సత్య నాదెళ్ల
    వ్యాపారం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సత్య నాదెళ్ల

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు మైక్రోసాఫ్ట్
    పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ  గూగుల్

    వ్యాపారం

    JP Morgan Bond Index: JP మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లోకి ప్రవేశించిన భారతదేశం  బిజినెస్
    Warren Buffett : మీడియా మొఘల్ మృతి తదనాంతరం దాతృత్వానికి నీరాజనాలు, వారసులకు వీలునామా ప్రకటన  బిజినెస్
    India's manufacturing : జూన్‌లో భారతదేశ తయారీ విస్తరిస్తుంది.. PMI 58.3కి పెరుగుదల సంకేతాలు బిజినెస్
    Dal Chawal mutual Fund: 'దాల్-చావల్' ఫండ్స్ అంటే ఏమిటి, ఎడెల్వీస్ చీఫ్ ప్రకారం మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాలి  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025