సత్య నాదెళ్ల: వార్తలు
Ghibli Photo: 'లవ్ ది న్యూ ఆఫీస్': నెట్టింట్లో వైరల్గా మారిన శామ్ ఆల్ట్మన్, సత్య నాదెళ్ల జీబ్లీ ఫొటో ఇదే..
ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై జీబ్లీ (Ghibli)శైలిలో రూపొందించిన ఏఐ ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.
CM Revanth Reddy: హైదరాబాద్లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
Nara Lokesh: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు.
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓకి 63% పెరిగిన వేతనం..ఇప్పుడు ఎంతంటే..?
ప్రసిద్ధ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం 2024 ఆర్థిక సంవత్సరంలో 79.1 మిలియన్ డాలర్లకు చేరింది.
Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు.
Time Magazine: టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..
టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
Sam Altman: మైక్రోసాఫ్ట్లోకి శామ్ ఆల్ట్మన్.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల
ఓపెన్ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు.
పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్ని ఉపయోగిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్ బడ్జెట్ తగ్గింపు
అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్లు, స్టాక్ అవార్డుల బడ్జెట్ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.
సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.