NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి
    తదుపరి వార్తా కథనం
    పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి
    రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి

    పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    06:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెద్ద నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకుల్లో జమైనట్లు శుక్రవారం ప్రకటించింది

    ప్రజల వద్ద కేవలం రూ.24 వేల కోట్ల రూ. 2000 నోట్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.నోట్ల మార్పిడికి సెస్టెంబర్‌ 30 వరకు గడువు విధించింది.

    ఉచితంగా ఆధార్ అప్‌డేట్‌ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 ఆఖరి తేదీగా కేంద్రం నిర్ణయించింది. అన్ని డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాదారులు సెప్టెంబర్ 30లోగా నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలి.

    మరోవైపు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు రివార్డ్‌లను తగ్గిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచే మాగ్నస్ కార్డుదారులకు అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చేశాయి: భారతీయ రిజర్వ్ బ్యాంకు

    Rs 2000 notes

    93% returned. only 24000 crores worth notes are pending. pic.twitter.com/SlDVISNErz

    — Vishnu 📉📈 (@VishnuFNO) September 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రకటన
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025