NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ
    తదుపరి వార్తా కథనం
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ
    ఆరోపణల వల్ల మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి

    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 27, 2023
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.

    అదానీ గ్రూప్ భారతదేశపు అతిపెద్ద FPO (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) కోసం సిద్ధంగా ఉన్న సమయంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈ నివేదిక విడుదలైంది. అదానీ ఎంటర్‌ప్రైజ్ కు సంబంధించిన పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ రూ. 20,000 కోర్ విలువైన FPO శుక్రవారం ప్రారంభం కానుంది. నివేదిక, నిజం కాకపోయినప్పటికీ పెట్టుబడిదారుల మనస్సులలో అనుమానాన్ని పెంచడానికి సరిపోతుంది.

    స్టాక్ మార్కెట్

    అదానీ షేర్ల పతనం వల్ల హిండెన్‌బర్గ్ లాభపడనుంది

    129-పేజీల నివేదికను పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు పట్టిందని, అదానీ గ్రూప్ సంస్థలలో కొన్ని మార్కెట్ మానిప్యులేషన్ కోసం ఉపయోగించబడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. గ్రూప్ అధిక రుణాలు, లిస్ట్ లో చేర్చబడ్డ ఆ గ్రూప్ కు సంబంధించిన 7 కంపెనీల స్కై-హై వాల్యుయేషన్‌లను కూడా నివేదికలో చేర్చింది.

    అయితే అదానీ షేర్ల పతనం వల్ల హిండెన్‌బర్గ్ లాభపడనుంది. హిండెన్‌బర్గ్ వంటి షార్ట్ సెల్లర్లు తాము టార్గెట్ చేసే కంపెనీల స్టాక్ ధర తగ్గుతుందని బెట్టింగ్ చేసి డబ్బు సంపాదిస్తారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై శిక్షార్హత చట్టపరమైన చర్యల కోసం US, భారతీయ చట్టాల ప్రకారం గ్రూప్ సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని గ్రూప్ లీగల్ హెడ్ జలంధ్వాలా చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    వ్యాపారం
    స్టాక్ మార్కెట్

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    భారతదేశం

    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు వ్యాపారం
    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద భారతదేశం
    జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా చైనా

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం డాలర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025