NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు 
    తదుపరి వార్తా కథనం
    కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు 
    కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు

    కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు 

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ టారీఫ్‌లను ప్రకటించింది. పగలు తక్కువ విద్యుత్ ఛార్జీలు, రాత్రి పూట ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేలా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.

    కొత్త నిబంధనల ప్రకారం పగటి పూట 20శాతం వరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించనుంది. అలాగే రాత్రి పూట 20శాతం వరకు ఛార్జీలను పెంచడానికి అనుమతించే కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది.

    డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు రద్దీ లేని సమయాల్లో విద్యుత్‌ను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే కొత్త రూల్స్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

    దీని వల్ల పీక్ లోడ్ తగ్గుతుందని, గ్రిడ్ స్థిరత్వం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    విద్యుత్

    2024 ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త రూల్స్

    కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2024నుంచి అమల్లోకి రానున్నాయి. తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు కొత్త ఛార్జీలను వర్తింపజేస్తారు.

    ఏడాది తర్వాత వ్యవసాయ రంగానికి మినహా ఇతర వినియోగదారులకు అమలు చేయనున్నారు.

    కొత్త నియమాల ధరపై అవగాహన ఉన్న వినియోగదారులు రాత్రిపూట తక్కువ గంటలపాటు ఏసీలను నడిపే అవకాశం ఉంది.

    దీని ద్వారా విద్యుత్ ప్లాంట్‌లపై భారాన్ని తగ్గించడంతో పాటు రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

    కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కేంద్రం యోచిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరతను భారతదేశం చవిచూసింది.

    ఈ క్రమంలో భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్రం ఇప్పటి నుంచి నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యుత్
    కేంద్రమంత్రి
    విద్యుత్ శాఖ మంత్రి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం

    విద్యుత్ శాఖ మంత్రి

    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు లోక్‌సభ
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025