NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు
    తదుపరి వార్తా కథనం
    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు
    ఏప్రిల్‌లో రాత్రి విద్యుత్ డిమాండ్ 217 గిగావాట్‌ ఉండచ్చు

    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 09, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పెంచింది. అయితే ఈ వేసవితో పాటు రాబోయే రోజుల్లో దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు పెరిగే అవకాశం ఉంది.

    దేశంలో ప్రస్తుతం ఉన్న బొగ్గు ఆధారిత, జలవిద్యుత్ కేంద్రాలు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సరిపోకపోవచ్చు, సౌర శక్తి ఉపయోగం పగటిపూట పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పరిష్కరించడంలో దేశానికి సహాయపడింది, అయితే విద్యుత్ వనరుల కొరత దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలను పెంచుతుంది.

    సెంట్రల్ గ్రిడ్ రెగ్యులేటర్ ప్రకారం ఏప్రిల్‌లో సౌర శక్తి లేని సమయాలలో భారతదేశం విద్యుత్ లభ్యత డిమాండ్ కంటే 1.7 శాతం తక్కువగా ఉంటుందని అంచనా.

    భారతదేశం

    ఫిబ్రవరిలోనే దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

    ఏప్రిల్‌లో రాత్రిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 217 గిగావాట్‌(GW)ల దాకా ఉండచ్చని అంచనా.

    ఫిబ్రవరిలోనే దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఇప్పటికే సూచించింది.

    గ్రిడ్-ఇండియా నివేదిక తర్వాత, ప్రభుత్వం కొన్ని బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌లలో నిర్వహణ ప్రారంభించింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు అదనపు గ్యాస్ ఆధారిత సామర్థ్యాన్ని పెంచుతుంది.

    ఏప్రిల్‌లో 189.2 GW బొగ్గు ఆధారిత సామర్థ్యం అందుబాటులో ఉంటుందని గ్రిడ్-ఇండియా నోట్ సూచించింది, ఇది గత ఏడాది కంటే 11 శాతం ఎక్కువ. అయితే, బొగ్గు, అణు, గ్యాస్ సామర్థ్యం రాత్రిపూట గరిష్ట డిమాండ్‌లో 83 శాతం మాత్రమే చేరుకోగలవని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రకటన
    టెక్నాలజీ
    సంస్థ

    తాజా

    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ

    భారతదేశం

    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా అదానీ గ్రూప్
    మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు భారతదేశం

    ప్రకటన

    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం వ్యాపారం
    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ ఆటో మొబైల్

    టెక్నాలజీ

    భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై ట్విట్టర్
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్

    సంస్థ

    ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది టెక్నాలజీ
    భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025