NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో  అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు
    తదుపరి వార్తా కథనం
    LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో  అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు
    లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు

    LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో  అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    09:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్‌ చేసుకోని బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ తెలిపారు.

    2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం, బీమా ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోని పాలసీదార్లు మొత్తం 3,72,282 మంది ఉన్నారని లోక్‌సభలో వెల్లడించారు.

    గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు సంబంధించిన రూ.815.04 కోట్ల నిధులు కూడా అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

    అన్‌క్లెయిమ్డ్,అవుట్‌స్టాండింగ్‌ క్లెయిమ్‌లను తగ్గించడానికి ఎల్‌ఐసీ వివిధ చర్యలు చేపట్టుతోంది.

    వివరాలు 

    క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు ఎల్‌ఐసీ ప్రయాత్నాలు

    పత్రికలు, డిజిటల్‌ మాధ్యమాలు, రేడియో వంటి విధానాల ద్వారా ప్రకటనలు ఇచ్చి క్లెయిమ్‌ చేసుకోవాల్సిన సమాచారాన్ని అందిస్తోంది.

    అలాగే, సాధారణ లేదా స్పీడ్‌ పోస్ట్‌, ఇ-మెయిల్‌ చిరునామాలు, మొబైల్‌ నంబర్ల ద్వారా కూడా సంబంధిత వ్యక్తులకు సమాచారం పంపిస్తున్నట్లు తెలిపారు.

    బీమా క్లెయిమ్‌ చేసుకోవాలంటూ పాలసీదారులకు ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్
    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025