NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
    తదుపరి వార్తా కథనం
    ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
    ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి

    ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 20, 2023
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ల్యాప్‌టాప్‌ల, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులను పర్యవేక్షించడానికి భారత్ 'ఇంపొర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం' పేరుతో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

    ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌ల దిగుమతికి ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. ఉచిత దిగుమతులను ఆపలేదని ఐటీ సక్రటరీ ఎస్ కృష్ణన్ సీఎన్‌బీసీ పేర్కొన్నారు.

    ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తియైన తర్వాత దిగుమతిదారులకు దిగుమతి చేసుకోవడానికి ఆటోమేటిక్‌గా అనుమతి లభిస్తుందని చెప్పారు.

    ఇందులో ఎలాంటి పరిమితి లేదని, డేటాను సేకరించడానికి మాత్రమే దిగుమతి నిర్వహణ వ్యవస్థను ప్రారంభించామన్నారు.

    అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

    Details

    నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త ప్రతిపాదన

    ఇకపై దిగుమతిదారులు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇంపోర్ట్ ఆథరైజేషన్ కోరవలసి ఉంటుందని, ఇది ఎండ్-టు-ఎండ్ ఆన్ లైన్ ఫార్మాట్లో జారీ చేస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    ఇందులో దిగుమతి చేసుకునే పరిమాణం, వాటి విలువను తెలియాల్సి ఉంటుందని అవి కూడా సెప్టెంబర్ 30, 2024నాటికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నారు.

    కొత్తగా ప్రతిపాదించబడిన ఈ దిగుమతి నిర్వహణ ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

    దిగుమతిదారుల సమస్యల పరిష్కారం, సందేహాలను తెలుసుకోవడానికి ప్రతి మంగళవారం ఉదయం 10:30గంటలకు DGFT ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌
    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌

    ఇండియా

    సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్!  సీమా గులాం హైదర్
    మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ మణిపూర్
    ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు  ప్రతిపక్షాలు
    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు పాకిస్థాన్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025