NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
    1/2
    బిజినెస్ 1 నిమి చదవండి

    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 05, 2023
    07:52 pm
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
    ఈ సంవత్సరం మార్చి 24న గ్రేటర్ నోయిడాలో జరిగింది

    ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి పండుగ అని గ్రేటర్ నోయిడాలో వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ కి చాలా మంది ప్రజా ప్రముఖులు వస్తున్నారని ప్రచారం చేశారు. ప్రపంచ స్టార్టప్ కన్వెన్షన్‌ను పెట్టుబడిదారులు ల్యూక్ తల్వార్, అర్జున్ చౌదరి వర్ధమాన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలోని పెద్దలతో కనెక్ట్ అయ్యేందుకు వేదికను అందించారు. ఇది ఈ సంవత్సరం మార్చి 24న గ్రేటర్ నోయిడాలో జరిగింది. స్టార్టప్‌లు పెట్టుబడిదారుల నుండి నిధులు పొందడంలో సహాయపడటానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎలోన్ మస్క్, సుందర్ పిచాయ్, గౌతమ్ అదానీ వస్తున్నారంటూ నిర్వాహకులు ప్రచారం చేశారు. అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా పేర్కొన్నారు. అయితే, స్టార్టప్‌లు కన్వెన్షన్‌కు చేరుకున్నప్పుడు, ఒక్క అతిథి కూడా హాజరుకాకపోవడంతో అది స్కామ్‌ అని తేలింది.

    2/2

    రచయిత చేతన్ భగత్ తన వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో ఈ సమావేశాన్ని ప్రచారం చేశారు

    ఈ ఈవెంట్ కు టిక్కెట్ ధర ఒక్కొకరికి రూ.8,000 వసూలు చేశారు. వారిలో కొందరు నిధులు పొందాలనే ఆశతో సమావేశానికి హాజరు కావడానికి వేల కిలోమీటర్ల(చెన్నై, నాసిక్, సూరత్) నుండి వచ్చారు. 2,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రాలను పెట్టారు. అంతే కాదు, రచయిత చేతన్ భగత్ , అంకుర్ వారికూ, MBA చాయ్‌వాలా, రాజ్ షమానీతో సహా చాలా మంది ఈవెంట్‌ను ప్రచారం చేశారు. వేలాది మంది ప్రజలను మోసం చేయడంతో పాటు, సదస్సులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల నాణ్యత నాసిరకంగా ఉండటంతో గందరగోళం చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వ్యాపారం
    ప్రకటన
    ఆదాయం
    ఎలాన్ మస్క్
    గౌతమ్ అదానీ
    భారతదేశం

    వ్యాపారం

    ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఆపిల్
    టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్ ప్రకటన
    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే ప్రకటన
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్

    ప్రకటన

    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు అమెజాన్‌
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది బెంగళూరు

    ఆదాయం

    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రభుత్వం
    కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్ ఆపిల్
    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ

    ఎలాన్ మస్క్

    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం ట్విట్టర్
    ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు ట్విట్టర్
    తన అల్గోరిథంను ఓపెన్ సోర్స్ చేసిన ట్విట్టర్ ట్విట్టర్
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ప్రకటన

    గౌతమ్ అదానీ

    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ అదానీ గ్రూప్
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ ఆదాయం

    భారతదేశం

    అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్ ఆటో మొబైల్
    భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పులు
    భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు ఆటో మొబైల్
    ఏప్రిల్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023