NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు
    250 మంది నుండి 3కు పడిపోయిన ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య

    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 17, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

    ట్విట్టర్ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వెళ్లాలని ఆయన ముందుగా కోరుకున్నారు. అయితే, కార్యాలయాలను మూసివేయడం ద్వారా అద్దెకు ఎంత ఆదా చేయవచ్చో గ్రహించిన తర్వాత ఇలా చేయడం ప్రారంభించారు.

    ఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను ట్విట్టర్ మూసివేసినట్లు సమాచారం. అయితే, దేశంలోని ఐటీ హబ్ బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం అలానే ఉంచారు.

    ట్విట్టర్

    250 మంది నుండి 3కు పడిపోయిన ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య

    నవంబర్‌లో 90% మంది భారతీయ సిబ్బందిని తొలగించాలనే కంపెనీ నిర్ణయానికి తోడుగా కార్యాలయాలన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో కంపెనీ సిబ్బందిలో దాదాపు 230-250 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం మూడుకు పడిపోయింది.

    వీరిలో ఉత్తర, తూర్పు లీడ్ తో పాటు దక్షిణ, పశ్చిమ ప్రాంతాలను కవర్ చేసే మరో ఇద్దరు ఉన్నారు. ముగ్గురూ ఇప్పుడు ఇంటి నుండి పని చేస్తున్నారు.

    మరోవైపు బెంగళూరు కార్యాలయంలో ఎక్కువగా US కార్యాలయానికి నేరుగా రిపోర్ట్ చేసే ఇంజనీర్లు పని చేస్తున్నారు. ట్విట్టర్ అన్ని గ్లోబల్ ఆఫీసులకు అద్దె చెల్లించడాన్ని నిలిపివేసింది. ట్విట్టర్ ఇటీవలే తన సింగపూర్ కార్యాలయాన్ని మూసివేసి ఇంటి నుండి పని చేయమని సిబ్బందిని కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    ప్రకటన
    ఆదాయం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఎలాన్ మస్క్

    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ
    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం ట్విట్టర్
    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్

    ప్రకటన

    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు భూకంపం
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ భూకంపం
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    ఆదాయం

    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది వ్యాపారం
    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025