Page Loader
Allu Arjun : ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?
ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?

Allu Arjun : ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?

వ్రాసిన వారు Stalin
Mar 25, 2024
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వైజాగ్, హైదరాబాద్‌లో పుష్ప 2: ది రూల్ షూటింగ్‌ను ముగించారు. ప్రస్తుతం విరామంలో ఉన్నారు. ఈ రోజు, అయన తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయన దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ లాంచ్ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ దర్శకులు సందీప్ రెడ్డి వంగా , త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో నెక్స్ట్ సినిమాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానాశ్రయంలో అల్లు అర్జున్