NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ
    తదుపరి వార్తా కథనం
    Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ
    పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ

    Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవిత్రమైన దేవాలయాల్లో కొందరు చేస్తోన్న బాధ్యతరహితమైన చర్యలు భక్తులు,పూజారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

    ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయాలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.

    కానీ, ఇటీవల ఈ ఆలయంలో కొందరు ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ కోసం సెట్లు ఏర్పాటు చేశారు.

    అందులో కూడా ఆలయం తలుపులు మూసివేసి, భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ గర్భగుడిలో షూటింగ్ నిర్వహించారు. ఈ ఆల్బమ్ సింగర్ మధు ప్రియ షూట్ చేసినట్లు వార్తలు చెలరేగాయి.

    వివరాలు 

    భక్తులు ఆగ్రహం

    ఈ ఆలయంలోకి ఫోన్‌లు తీసుకెళ్లడం, ఫోటోలు తీయడం నిషేధం.. కానీ వారు ఏకంగా సెట్లు వేయడం, గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ నిర్వహించడం భక్తులలో ఆగ్రహం రేపింది.

    ఈ ఘటనతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై తీవ్రంగా స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

    దేవాలయ నిర్వాహకులు, దేవదాయ శాఖ దీనిపై స్పందించకపోవడం పట్ల కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    షూటింగ్ జరుగుతోందని తెలిసి, చూస్తూ వదిలేసిన వారికి కూడా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు నినదిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. అయితే ఈ వివాదంపై మధుప్రియ అటు ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    తెలంగాణ

    Yadagirigutta: భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు యాదాద్రి
    Mahbubnagar: గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్ ఇండియా
    Telangana: తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్.. కొత్త పేర్లు ప్రతిపాదన భారతదేశం
    Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025