NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు 
    తదుపరి వార్తా కథనం
    మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు 
    కేజీ మియాజాకి అక్షరాల 2,75,000 రూపాయలు

    మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.

    ఈ అద్భుత పండు ధర అక్షరాల 2 లక్షల 75 వేల రూపాయలు అంటే ఎవరైనా ఇట్టే ఆశ్చర్యపోతారు మరి.

    పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు.

    అందులో మియాజాకి రకానికి చెందిన ఈ మామిడినీ ప్రదర్శించారు.

    7వ మ్యాంగో ఫెస్టివల్ లో భాగంగా మూడు రోజుల పాటు వీటిని ప్రదర్శించనున్నారు.

    DETAILS

    మియాజాకిలో పోషక విలువలు అమోఘం

    ఒక్కో మియాజాకి పండు సుమారు 900 గ్రాముల వరకు ఉంటుందని అంచనా. అయితే ప్రపంచంలోనే తొలుత ఈ పండును ఆసియాలోని జపాన్ లోనే పండించారు.

    ఈ పండు ముందుర వేరే ఏ మామిడి రుచి సాటిరాదని అంటారు. అందుకే దీన్ని మామిడి పండ్లలో రారాజు అంటారు. ఇందులో ఉండే పోషక విలువలు అన్నీ ఇన్నీ కాదు.

    మానవ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంది.

    ఈ మామడి పండును తీసుకుంటే క్యాన్సర్‌ కారక రిస్కులు సైతం తగ్గుతాయనే పేరును మియాజాకి గడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025