NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌- ప్రయాగ్‌రాజ్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌- ప్రయాగ్‌రాజ్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
    ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌- ప్రయాగ్‌రాజ్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

    Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌- ప్రయాగ్‌రాజ్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహాకుంభమేళాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గాయపడ్డారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోనుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగంలో స్నానం చేయడానికి భక్తులు వెళ్తుండగా, ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేలోని మేజా ప్రాంతంలో బొలెరో కారు బస్సును ఢీకొట్టింది.

    ఈ ఘటనలో 10 మంది మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్‌కు తరలించారని డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ వెల్లడించారు.

    ప్రస్తుతం మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు.

    వివరాలు 

    మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుభూతి 

    ఈ విషాదకర ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

    గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

    ఇటీవల జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఉత్తర్‌ప్రదేశ్

    Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్'  భారతదేశం
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఇండియా
    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం భారతదేశం

    రోడ్డు ప్రమాదం

    Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం డబ్బు
    Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి  మధ్యప్రదేశ్
    Chattisgarh:అదుపు తప్పి బోల్తా పడిన పికప్ వాహనం..15 మంది మృతి  ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025