NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 
    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి

    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    Sep 03, 2023
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.

    అంగుల్ జిల్లాలో ఒకరు, బోలంగీర్‌లో ఇద్దరు, బౌధ్‌లో ఒకరు, జగత్‌సింగ్‌పూర్‌లో ఒకరు, దెంకనల్‌లో ఒకరు, ఖోర్ధాలో నలుగురు మరణించారని కమిషనర్ వెల్లడించారు. గాయపడిన ముగ్గురు ఖోర్ధా జిల్లాకు చెందిన వారని ఆయన వెల్లడించారు.

    భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారి తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

    ఐఎండీ

    ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం 

    పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

    ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరొకటి ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిస్వాస్ తెలిపారు.

    దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

    అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున, ఒడిశా తీరంలోనే నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయి. దీంతో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    భారీ వర్షాలు
    తాజా వార్తలు
    భువనేశ్వర్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    భారీ వర్షాలు

    రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ ఆంధ్రప్రదేశ్
    నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ వరంగల్ తూర్పు
    నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ హైదరాబాద్
    బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు బంగాళాఖాతం

    తాజా వార్తలు

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Panchkula: పంచకులలో డాక్టర్‌ను బోనెట్‌పై 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు  హర్యానా
    ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు  ఆర్టికల్ 370
    యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం  బ్రిటన్

    భువనేశ్వర్

    టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్
    తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు క్రికెట్
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025