NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
    Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి

    Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Dec 04, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.

    ఈ ప్రాంతంలోని తిరుగుబాటు బృందం మయన్మార్‌కు వెళ్తున్న ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసింది.

    ఈ దాడిలో మరణించిన 13 మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీసినట్లు అస్సాం రైఫిల్స్ అధికారులు వెల్లడించారు.

    అయితే చనిపోయిన వారు స్థానికులు కాదని తెలుస్తోంది. మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    మణిపూర్

    మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత ఈ ఘటన

    మే 3 నుంచి మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    ఈ ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 182 మంది మరణించారు. 50 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది.

    వారు కొన్ని నెలలుగా సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఏడు నెలల తర్వాత ఆదివారం రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేసిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    అయితే, కొన్ని జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    తుపాకీ కాల్పులు
    తాజా వార్తలు

    తాజా

    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం

    మణిపూర్

    No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం  రాహుల్ గాంధీ
    మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్  కాంగ్రెస్
    విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..! నరేంద్ర మోదీ
    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు అస్సాం రైఫిల్స్

    తుపాకీ కాల్పులు

    అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్  గుజరాత్
    Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్  తెలంగాణ
    డిసెంబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్    ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025