NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి
    తదుపరి వార్తా కథనం
    Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి
    ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి

    Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2024
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నరమాసం భక్షక తోడేళ్ల భీభీత్సం ఆగడం లేదు.

    ఇప్పటికే ఐదు తోడేళ్లను పట్టుకున్న ఆటవీ శాఖ అధికారులు చివరి తోడేలు కోసం గాలిస్తూనే ఉన్నారు.

    తాజాగా ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది.

    తన ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న సమయంలో తోడేలు అతడిపై దాడి చేయడంతో అతని మెడ, భుజాలకు గాయాలయ్యాయి.

    స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, అతని గాయాల తీవ్రత కారణంగా భరైచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

    Details

    తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకూ 10 మంది మృతి

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రైచ్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

    అయితే తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలిసిన కొద్ది గంటల తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం.

    ఇప్పటి వరకు బహ్రైచ్‌లో తోడేళ్ల దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా గాయపడ్డారు.

    జూలై 17న మొదటి దాడి జరిగినప్పటి నుంచి ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఇదే తరహా దాడులు జరుగుతున్నాయి.

    ప్రజల భద్రత కోసం ప్రభుత్వం 165 మంది అటవీ సిబ్బందితో 25 బృందాలను నియమించడమే కాకుండా, పర్యవేక్షణ కోసం నాలుగు థర్మల్ డ్రోన్‌లను కూడా వినియోగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఇండియా

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి   భారతదేశం
    cyber thugs: ఉత్తర్‌ప్రదేశ్ లో 120 కోట్ల మోసానికి యత్నం.. 7గురి అరెస్ట్  భారతదేశం
    prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం రైలు ప్రమాదం
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి  భారతదేశం

    ఇండియా

    Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య  హర్యానా
    Ramamohan Rao: ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్ రావు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక  ఆంధ్రప్రదేశ్
    Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు భారత వాతావరణ శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025