తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Feb 01, 2024 
                    
                     09:57 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆమె తల్లిదండ్రుల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన సోమవారం రాత్రి భన్వర్పూర్ ప్రాంతంలో జరిగింది. అయితే రెండు రోజుల తర్వాత ఫిర్యాదు దాఖలైంది అని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) రిషికేష్ మీనా తెలిపారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.బాలిక కుటుంబం నెల రోజుల క్రితమే ఆ ప్రాంతానికి వెళ్ళింది.తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
15-Year-Old Girl Gang-Raped In Front of Parents At Gun Point In Madhya Pradesh's Gwaliorhttps://t.co/G611tUMVnX#Crime #MadhyaPradesh pic.twitter.com/w1CPGrtt9f
— TIMES NOW (@TimesNow) February 1, 2024