NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి 
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం

    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 02, 2024
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

    ఇక్కడ, సికంద్రరావు ప్రాంతంలోని మొఘల్ గర్హి గ్రామంలో మంగళవారం భోలే బాబా ప్రసంగం సందర్భంగా చెలరేగిన తొక్కిసలాటలో 27 మంది మరణించగా.. కాగా పలువురు గాయపడ్డారు.

    మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎటా సీఎంఓ డాక్టర్ ఉమేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు.

    గాయపడిన మహిళలు, పిల్లలను చికిత్స కోసం ఎటా మెడికల్ కాలేజీకి పంపుతున్నారు.

    భోలే బాబా సత్సంగం హత్రాస్ జిల్లాలో జరుగుతుండగా, సత్సంగం ముగింపులో తొక్కిసలాట జరిగింది.

    ఈ తొక్కిసలాటలో దాదాపు 27 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాటలో 15 మందికి పైగా మహిళలు, చిన్నారులు గాయపడ్డారు.

    గాయపడిన మహిళలు, చిన్నారులను చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు.

    వివరాలు 

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్

    హత్రాస్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    వెంటనే ఘటనాస్థలికి వెళ్లి చర్యలు తీసుకోవాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులందరికీ సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.

    అందుతున్న సమాచారం ప్రకారం ఆస్పత్రికి చేరే మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సికంద్రరావు సత్సంగ్ ప్రమాదంలో తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 27కి చేరుకుంది 

    सिकंद्राराऊ सत्संग हादसे के भगदड़ के दौरान मरने वालों की संख्या पहुंची 27

    घटना की सूचना पाते ही एटा CO सिटी पुलिस फोर्स के साथ पहुंचे पोस्टमार्टम हाउस

    अभी भी लगातार डेड बॉडी आने का सिलसिला जारी
    #Hathras #UpdateNews #Video pic.twitter.com/tQyqbQ9dCY

    — Amrit Vichar (@AmritVichar) July 2, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం

    ఉత్తర్‌ప్రదేశ్

    CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్ యోగి ఆదిత్యనాథ్
    Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి  భారతదేశం
    UttarPradesh: మహోబాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు కార్మికులు మృతి  భారతదేశం
    UP: దుంగార్‌పూర్ కేసులో ఆజం ఖాన్‌కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025