NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు 
    తదుపరి వార్తా కథనం
    ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు 
    చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు

    ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు 

    వ్రాసిన వారు Stalin
    Aug 16, 2023
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

    రెస్టారెంట్‌ మేనేజర్‌, చెఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    అనురాగ్ సింగ్ తన స్నేహితుడితో కలిసి డిన్నర్ చేసేందుకు బాంద్రా వెస్ట్‌లోని పాలి నాకా వద్ద ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లాడు.

    అతను రోటీతో పాటు చికెన్, మటన్ థాలీని ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తుండగా అందులో నుంచి భిన్నమైన మాంసం ముక్క కనిపించింది. నిశితంగా పరిశీలించగా అది ఎలుక మాంసం ముక్క అని తేలింది.

    అనురాగ్ వెంటనే దాబా మేనేజర్‌ని అతను నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అనురాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చికెన్ కర్రీలో కనిపిస్తున్న ఎలుక

    Man finds baby #rat in dish served at Bandra’s Papa Pancho Da Dhaba restaurant in #Mumbai. pic.twitter.com/gEdj0tQthe

    — Madhuri Adnal (@madhuriadnal) August 16, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    ముంబై

    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  తాజా వార్తలు
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ

    మహారాష్ట్ర

    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్  తుపాను
    తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు  తుపాను
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు తుపాను
    నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా వార్తలు

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి  రాజస్థాన్
    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు మధ్యప్రదేశ్
    కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి కెనడా
    100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025