NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 
    తదుపరి వార్తా కథనం
    భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 
    భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు

    భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 12, 2023
    03:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.

    ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు సనాఖాన్ భర్త సాహుని అరెస్ట్ చేసారు. సనాఖాన్‌ను తాను చంపినట్లు పోలీసుల ముంగిట సాహు ఒప్పుకున్నారు.

    వ్యక్తిగత విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాల్లో గొడవల కారణంగా సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు సాహు తెలియజేసాడని పోలీసులు వివరించారు.

    కొన్నిరోజుల క్రితం సాహుని కలవడానికి జబల్ పూర్ కు సనాఖాన్ వెళ్ళింది. జబల్ పూర్ చేరుకున్న తర్వాత తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత రోజు నుండి ఆమె కనిపించకుండా పోయింది.

    Details

    శవాన్ని నదిలో పారేసిన భర్త 

    సనాఖాన్ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సనాఖాన్ భర్తపై అనుమానం ఉందని తల్లిదండ్రులు తెలియజేయడంతో అతన్ని విచారించారు.

    విచారణలో సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు సాహు ఒప్పుకున్నారు. తలమీద గట్టిగా కర్రతో కొట్టి సనాఖాన్ ని చంపేసినట్లు, ఆ తర్వాత ఊరికి దూరంగా నదిలో శవాన్ని పారేసినట్లు సాహు చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం సనాఖాన్ శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక పరమైన గొడవల కారణంగా సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలియజేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    బీజేపీ
    నాగపూర్
    తాజా వార్తలు

    తాజా

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర

    మహారాష్ట్ర

    ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ  ముంబై
    ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం  శరద్ పవార్
    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్  తుపాను
    తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు  తుపాను

    బీజేపీ

    పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ త్రిపుర
    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి  పశ్చిమ బెంగాల్
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ  ఆర్టికల్ 370

    నాగపూర్

    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే?  ఇమ్రాన్ ఖాన్
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట  వనమా వెంకటేశ్వరరావు
    Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం  స్వాతంత్య్ర దినోత్సవం
    బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025