NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
    భారతదేశం

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 19, 2023, 10:29 am 1 నిమి చదవండి
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు

    మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రేపోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. వేగంగా వస్తున్న కారును ట్రక్కు వేగంగా వచ్చిన ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    నాలుగేళ్ల బాలికకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    మరణించిన తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఐదుగురు పురుషులు ఉన్నారు. అలాగే ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక గాయపడింది. విషయం తెలుసుకున్న గోరేగావ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో చిన్నారిని రక్షించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఏడాదికేడాది రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 2022లో జనవరి- సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 24,360 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదకలు చెబుతున్నాయి. 2022లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 11,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021తో పోలిస్తే 2022లో 1,272 ఎక్కువ మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    మహారాష్ట్ర
    గోవా
    రోడ్డు ప్రమాదం

    తాజా

    మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం పేటియం
    హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST నాసా

    మహారాష్ట్ర

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు కోవిడ్
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు ముంబై

    గోవా

    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ విహారం
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్

    రోడ్డు ప్రమాదం

    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం మధ్యప్రదేశ్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి ఛత్తీస్‌గఢ్
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి బాలకృష్ణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023