NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
    తదుపరి వార్తా కథనం
    Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
    తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ

    Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 19, 2023
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

    డబ్బుల కోసం ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసింది.

    డబ్బు కోసమే ఆమె ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలిసింది.

    వివరాల్లోకి వెళితే.. రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఎనిమిదేళ్ల హనీశ్ అనే బాలుడ్ని కిడ్నాప్ చేసింది.

    రూ. 25 లక్షల కోసం కిడ్నాపర్లతో చేతులు కలిపి హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చింది. అక్కడే హనీశ్ ను చంపి ఓ గోనె సంచిలో మూట కట్టి ముళ్లపొదల్లో పడేసి వెళ్లింది.

    Details

    నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు

    ముళ్లపొదల్లో బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    దర్యాప్తులో భాగంగా ఈ దారుణానికి పాల్పడింది రేఖ అనే మహిళ అని పోలీసులు గుర్తించారు.

    తర్వాత నిందితురాలైన రేఖను పోలీసులు అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ఆంధ్రప్రదేశ్

    Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం భారీ వర్షాలు
    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య హత్య
    Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025