NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ
    తదుపరి వార్తా కథనం
    Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ
    నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ

    Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2024
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

    కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సెల్ నంబర్ 21లో ఉన్నాడు. అయితే అతడికి సంబంధించి ఓ వార్త బయటికి రావడంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

    నిందితుడికి నిన్న రాత్రి జైలులో మటన్, రోటీ అందించారని తెలిసింది.

    ఈ వార్త తెలియడంలో నిందితుడికి జైలులో పెట్టి మేపుతున్నారంటూ పలువురు తీవ్రంగా విమర్శస్తున్నారు.

    Details

    ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలు

    ఆత్యాచార ఘటనకు కారణమైన సంజయ్ రాయ్ ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ హత్య కేసులో మొత్తం ఏడుగిరికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది.

    సీఐడీ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నలుగురు వైద్యులతో పాటు ఒక వాలంటీర్‌కు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు.

    ఇందులో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు.

    నిందితుడు సమాధానం చెప్పే సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది తెలియనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా
    ఇండియా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కోల్‌కతా

    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి  పశ్చిమ బెంగాల్

    ఇండియా

    అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..  రోహిత్ శర్మ
    Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని దిల్లీ
    Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు బిహార్
    Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025