NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ
    మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

    మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

    వ్రాసిన వారు Stalin
    Sep 13, 2023
    06:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

    జీ20 లీడర్స్ సమ్మిట్ తర్వాత మోదీ తొలిసారిగా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.

    ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖారారు చేసే అవకాశం ఉంది.

    బీజేపీ సీఈసీ సమావేశం చివరిసారిగా ఆగస్టులో జరిగింది. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

    ఇప్పుడు మిగతా స్థానాలను అభ్యర్థులను ఎంపికే చేసే అవకాశం ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు

    #WATCH | Preparations are underway at BJP headquarters in Delhi where PM Modi will arrive for the meeting of the party's Central Election Committee Madhya Pradesh and Chhattisgarh elections

    PM Modi will be visiting the party headquarters for the first time after the completion… pic.twitter.com/fgey0AbI21

    — ANI (@ANI) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్ పాకిస్థాన్
    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి  బ్రిక్స్ సమ్మిట్
    Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు  బ్రిక్స్ సమ్మిట్
    భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం బ్రిక్స్ సమ్మిట్

    బీజేపీ

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ
    బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం  తెలంగాణ
    బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం ఉత్తర్‌ప్రదేశ్

    ఎన్నికలు

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడు
    ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ  జీ20 సదస్సు
    Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు  మొరాకో
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025