NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
    తదుపరి వార్తా కథనం
    Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
    ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక

    Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటుచేసుకున్న నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు.

    ఈ నేపథ్యంలో, ఆయన ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

    సర్వేకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అమిత్ షాకు అందించారు.

    శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎక్స్ వేదిక ద్వారా, ఏపీ, తెలంగాణలో వరద ప్రభావంపై నివేదికను అమిత్ షాకు సమర్పించానని తెలిపారు.

    త్వరలో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తాయని, అలాగే కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన ట్వీట్ 

    आज नई दिल्ली में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी से भेंट कर आंध्र प्रदेश और तेलंगाना में बाढ़ और अतिवृष्टि प्रभावित क्षेत्रों में हुए नुकसान की प्रारंभिक रिपोर्ट सौंपी। जल्द ही केंद्रीय दल प्रभावित क्षेत्रों का दौरा कर क्षति का आकलन करेगा। pic.twitter.com/rRPGvmKXqh

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    శివరాజ్ సింగ్ చౌహాన్

    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు మధ్యప్రదేశ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు మధ్యప్రదేశ్
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ  మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025