NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు
    తదుపరి వార్తా కథనం
    Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు
    హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు

    Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయిల్‌లో వాణిజ్య హబ్‌గా పేరున్న టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం హౌతీ తీవ్రవాదులు క్షిపణి దాడి జరిపారు.

    ఈ క్షిపణి విమానాశ్రయం మూడో టెర్మినల్‌కు ఎంతో సమీపంలో పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

    ఈ దాడికి సంబంధించి స్పందించిన ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్, ఈ దాడికి పాల్పడిన వారిని ఏకంగా 7 రెట్లు తీవ్రంగా ఎదురు దాడులు చేసి శిక్షిస్తామని హెచ్చరించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా తాత్కాలికంగా టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను నిలిపివేసింది.

    Details

    ప్రయాణికుల టికెట్ల డబ్బులు వాపసు

    మే 6 వరకు టెల్ అవీవ్ విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని మధ్యలోనే అబుదాబికి మళ్లించినట్లు వెల్లడించింది.

    ప్రయాణికుల టికెట్లకు పూర్తి డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పింది.

    ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఎయిర్ ఇండియా

    Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్'.. రద్దైన 70 అంతర్జాతీయ,దేశీయ విమానాలు  భారతదేశం
    Air India Express: సామూహిక అనారోగ్య సెలవుపై వెళ్లిన 30 మంది సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేటు  బిజినెస్
    Air India: 'నేను సముద్రంలోకి దూకుతా...', దుబాయ్-మంగళూరు విమానంలో ప్రయాణీకుడి హైవోల్టేజీ డ్రామా  భారతదేశం
    Air India: టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. దర్యాప్తు ప్రారంభించిన DGCA  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025