NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు
    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు

    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 03, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.

    ప్రతిపక్షాలు తమ కూటమి(ఇండియా) గురించి కాకుండా దిల్లీ గురించి ఆలోచించాలన్నారు. నెహ్రూ, అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్‌, వల్లాభాయ్‌ పటేల్, రాజగోపాలచారి సైతం దిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని షా గుర్తు చేశారు.

    కూటమిలో ఉన్న కారణంతో అవినీతికి మద్దతు పలకకూడదని కోరుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో (2024 సార్వత్రిక ఎన్నికలు) ప్రధాని మోదీ పూర్తి ఆధిక్యతతో విజయం సాధిస్తారని షా చెప్పుకొచ్చారు.

    DETAILS

    వారికి ఘర్షణ పడటం తప్ప వేరే ఉద్దేశం లేదు : అమిత్ షా

    2015లో దిల్లీలో ఓ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చింది. వారి ఘర్షణ పడటం తప్పించి వేరే ఉద్దేశం లేదు.

    తమకు బదిలీల అంశం సమస్య కాదని, బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో ఎంతో అవినీతి దాగి ఉంది.అయితే ఆ అవినీతిని దాచి పెట్టేందుకే విజిలెన్స్‌ విభాగాన్ని నియంత్రిస్తుండటం అసలు సమస్య అని షా అన్నారు.

    జాతీయ రాజధాని దిల్లీలోని ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రానికి, దిల్లీ సర్కారుకు మధ్య గత కొంత కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.

    దీనిపై దిల్లీ ప్రభుత్వం సుప్రీంలో న్యాయ పోరాటం చేసింది. ఈ మేరకు ఆప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

    అయినప్పటికీ దిల్లీకి చట్టాలు చేసేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అనుమతిస్తున్నాయని అమిత్‌ షా వివరించడం గమనార్హం.

    EMBED

    కూటమి కట్టినా మోదీకే పూర్తి మెజారిటీ వస్తుంది : షా

    https://twitter.com/ANI/status/1687032012258050049

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    దిల్లీ సర్వీసెస్ బిల్లు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  రాజ్యసభ
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే మణిపూర్
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ సర్వీసెస్ బిల్లు

    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025